చిన్నారిపై అత్యాచారం…శిక్షగా 5 గుంజీలు

On

బీహార్ గ్రామంలో కొన్ని రోజుల క్రితం 5 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది.చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి చిన్నారిని తన పౌల్ట్రీ ఫారానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తిని పట్టుకుని గ్రామ సభ లేదా పంచాయతీ ముందు హాజరుపరచారు.గ్రామ పెద్దలు ఆ ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు,కాని విషయం బయటికి తెలియడంతో, పెద్దలు ఆ వ్యక్తి అత్యాచారానికి పాల్పడలేదని ,బాలికను ఏకాంత ప్రదేశానికి మాత్రమే తీసుకెళ్ళాడని 5 గుంజీలు మాత్రమే శిక్షను విధించారు. గ్రామస్తులు ఈ […]

బీహార్ గ్రామంలో కొన్ని రోజుల క్రితం 5 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది.చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి చిన్నారిని తన పౌల్ట్రీ ఫారానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ వ్యక్తిని పట్టుకుని గ్రామ సభ లేదా పంచాయతీ ముందు హాజరుపరచారు.గ్రామ పెద్దలు ఆ ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు,కాని విషయం బయటికి తెలియడంతో,

పెద్దలు ఆ వ్యక్తి అత్యాచారానికి పాల్పడలేదని ,బాలికను ఏకాంత ప్రదేశానికి మాత్రమే తీసుకెళ్ళాడని 5 గుంజీలు మాత్రమే శిక్షను విధించారు.

గ్రామస్తులు ఈ తీర్పును వ్యతిరేకించారు.బాలిక తల్లి తండ్రుల పిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ మంగ్లా తెలిపారు.

Read More ఓఆర్ఆర్ ఫై ఘోర రోడ్డు ప్రమాదం..

ఘటనను అణిచివేసేందుకు ప్రయత్నించిన వారిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Read More చికెన్ బిర్యానిలో బల్లి..

 

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News