27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు
On
కొత్తగూడెం(న్యూస్ ఇండియా జిల్లా ప్రతినిధి) జనవరి 19: కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని 27 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దెల సుధారాణి తన దరఖాస్తును భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న కు సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో అందించారు. రిజర్వేషన్ ఎస్సీ మహిళా కావడంతో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పల్లెపు లక్ష్మణ్, కొత్తగూడెం టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జయ సూర్య, గోవర్ధన్, రామ్ పాల్గొన్నారు.
Views: 10
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
19 Jan 2026 18:47:13
కొత్తగూడెం(న్యూస్ ఇండియా జిల్లా ప్రతినిధి) జనవరి 19: కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని 27 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దెల సుధారాణి తన దరఖాస్తును భద్రాద్రి కొత్తగూడెం...

Comment List