అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి

బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి..

On
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి

కాంగ్రెస్ లో మంత్రుల మధ్య సమన్వయం లేదు

కొత్తగూడెం(న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 7:కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండని శనివారం కొత్తగూడెం మధువన్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్, తమిళనాడు కర్ణాటక సహా ఇంచార్జ్  పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ  420హామీలు, 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందని, మంత్రుల మధ్య సమన్వయం లోపించింది అన్నారు. కాంగ్రెస్ లో వర్గాలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొత్తగూడెం రూపు రేఖలు మారాలంటే బిజెపి రావాలన్నారు. సింగరేణిలో కుంభకోణంపై సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ తో విచారణ జరిపి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ప్రజలందరూ బీజేపి వైపు ఉన్నారని బిజెపి విజయం తథ్యం అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రంగా కిరణ్, విజయ్ బాబు, మనోహర్, నరేందర్, రవీందర్, గొడుగు శ్రీధర్ తదితరులు  పాల్గొన్నారు.

 

Views: 48
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
కాంగ్రెస్ లో మంత్రుల మధ్య సమన్వయం లేదు
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
#Draft: Add Your Titleతొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.