డిజిటల్ రూపీ..హ్యాపీ

On

భారత ఆర్థిక రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. డిజిటల్‌ రూపాయి వచ్చేసింది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ తొలి పైలట్‌ ప్రాజెక్టును భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రారంభించింది. సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండో దశలో భాగంగా మరో 9 నగరాలకు (హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, గ్యాంగ్‌టక్‌, గువాహటి, ఇండోర్‌, కొచ్చి, లఖ్‌నవూ, పాట్నా, సిమ్లా) […]

భారత ఆర్థిక రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. డిజిటల్‌ రూపాయి వచ్చేసింది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ తొలి పైలట్‌ ప్రాజెక్టును భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రారంభించింది.

సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
రెండో దశలో భాగంగా మరో 9 నగరాలకు (హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, గ్యాంగ్‌టక్‌, గువాహటి, ఇండోర్‌, కొచ్చి, లఖ్‌నవూ, పాట్నా, సిమ్లా) సేవలను విస్తరించనునన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకుల్లో లావాదేవీలకు అవకాశం కల్పించారు.

మరో 4 బ్యాంక్‌లకు వీటి జారీ బాధ్యతలను అప్పగిస్తారు. అవసరానుగుణంగా భవిష్యత్‌లో మరిన్ని నగరాలకు సేవలను విస్తరించడంతో పాటు ఇతర బ్యాంక్‌ల ద్వారానూ డిజిటల్‌ రూపాయిని అందుబాటులోకి తేవడం జరుగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

గణితం పరీక్ష భయంతో.....డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య గణితం పరీక్ష భయంతో.....డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- మ్యాథ్స్ (గణితం) పరీక్ష రాయడం ఇష్టం లేక, ఆందోళనతో ఓ డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు...
గణితం పరీక్ష భయ.....: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
రేపటి అనగా (ఏప్రిల్ 20) సోమవారం ప్రజావాణి రద్దు.