తెలంగాణలో ముందస్తు హడావుడి

On

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ..జరుగుతున్న హడావుడి మాత్రం కేసీఆర్ కాదంటే ఔననే అనిపిస్తోంది. వరుస ప్రారంభోత్సవాలు, అటు ఉద్యోగ నోటిఫికేషన్లు అన్ని కూడా ప్రభుత్వం చేస్తున్న హడావుడి.. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తుందనే సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఇప్పుడైతేనే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత.. కేంద్రం మీదకు మళ్లుతుందనే ఆలోచనలో గులాబీ దళపతి ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ప్రతిపక్ష, విపక్ష నేతలు చేస్తున్న కామెంట్స్ ఆసక్తిరంగా మారుతున్నాయి. తెలంగాణలో ముందస్తు […]

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ..జరుగుతున్న హడావుడి మాత్రం కేసీఆర్ కాదంటే ఔననే అనిపిస్తోంది.

వరుస ప్రారంభోత్సవాలు, అటు ఉద్యోగ నోటిఫికేషన్లు అన్ని కూడా ప్రభుత్వం చేస్తున్న హడావుడి.. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తుందనే సిగ్నల్స్ ఇస్తున్నాయి.

ఇప్పుడైతేనే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత.. కేంద్రం మీదకు మళ్లుతుందనే ఆలోచనలో గులాబీ దళపతి ఉన్నట్లు తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ప్రతిపక్ష, విపక్ష నేతలు చేస్తున్న కామెంట్స్ ఆసక్తిరంగా మారుతున్నాయి.

Read More అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తుండటం చర్చనీయాంశంగా మారుతున్నాయి. డిసెంబర్‌లో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న వేళ ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.