ఈ నెల 11న సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత

On

తెలంగాణలో లిక్కర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఈ నెల 6న సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సీఎం కేసీఆర్ 7వ తేదీ జగిత్యాలలో పర్యటిస్తుండడంతో, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నందున తాను విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐ కి సమాచారం పంపారు. 11, 12, 14, 15వ తేదీల్లో ఏ రోజైనా విచారణకు హాజరవుతానని సీబీఐకి మెయిల్ చేశారు. 11వ తేదీన విచారణకు […]

తెలంగాణలో లిక్కర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో కవిత ఈ నెల 6న సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది.

అయితే సీఎం కేసీఆర్ 7వ తేదీ జగిత్యాలలో పర్యటిస్తుండడంతో, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నందున తాను విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐ కి సమాచారం పంపారు.

Read More ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక

11, 12, 14, 15వ తేదీల్లో ఏ రోజైనా విచారణకు హాజరవుతానని సీబీఐకి మెయిల్ చేశారు.

11వ తేదీన విచారణకు వస్తామని సీబీఐ కవితకు సమాచారం పంపింది. దీంతో ఈ నెల 11న కవిత విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈ విచారణ జరగనుంది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక