2022 టాప్ యాక్టర్స్ వీళ్లే..!

On

దేశవ్యాప్తంగా సౌత్ హీరోలు రికార్డుల దుమ్ము దులుపుతున్నారు. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ తాజాగా 2022 సంవత్సరానికి గాను మోస్ట్ పాపులర్ నటుల జాబితాను ప్రకటించింది. ఈ సంవత్సరంలో ధనుష్ అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో వరుసగా అలీయాభట్, ఐశ్వర్య రాయ్‌ ఉన్నారు. కాగా టాలీవుడ్‌ నుండి రామ్‌చరణ్‌ 4వ స్థానంలో, ఎన్‌టీఆర్‌ 8వ స్థానంలో, అల్లు అర్జున్‌ 9వ స్థానంలో నిలిచాడు. ఇక 10వ స్థానంలో కోలీవుడ్‌ నటుడు యష్‌ ఉన్నాడు. […]

దేశవ్యాప్తంగా సౌత్ హీరోలు రికార్డుల దుమ్ము దులుపుతున్నారు. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ తాజాగా 2022 సంవత్సరానికి గాను మోస్ట్ పాపులర్ నటుల జాబితాను ప్రకటించింది.

ఈ సంవత్సరంలో ధనుష్ అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో వరుసగా అలీయాభట్, ఐశ్వర్య రాయ్‌ ఉన్నారు.

కాగా టాలీవుడ్‌ నుండి రామ్‌చరణ్‌ 4వ స్థానంలో, ఎన్‌టీఆర్‌ 8వ స్థానంలో, అల్లు అర్జున్‌ 9వ స్థానంలో నిలిచాడు.

ఇక 10వ స్థానంలో కోలీవుడ్‌ నటుడు యష్‌ ఉన్నాడు. టాప్‌-10లో సౌత్‌ నుండి నలుగురు హీరోలు ఉండటం విశేషం.

అయితే ఈ టాప్‌-10 జాబితాలో బాలీవుడ్‌ నుండి ఒక్క హృతిక్ రోషన్‌ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. హీరోయిన్‌లలో సమంత మాత్రమే సౌత్‌ నుండి చోటు దక్కించుకుంది. కాగా సమంత 5వ ప్లేస్‌ను కైవసం చేసుకుంది.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..