షర్మిల దీక్ష భగ్నం

On

లోటస్‌పాండ్‌లో షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అర్థరాత్రి ఒంటిగంట తర్వాత పెద్ద సంఖ్యలో లోటస్ పాండ్‌కు చేరకున్న పోలీసులు ఆమెను బలవంతంగా అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైఎస్‌ షర్మిల పాదయాత్రను కొనసాగించడం కోసం పట్టువీడకుండా శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పాదయాత్రకు అనుమతి కోసం శుక్రవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం నుంచే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆమెను పరీక్షిస్తున్న […]

లోటస్‌పాండ్‌లో షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అర్థరాత్రి ఒంటిగంట తర్వాత పెద్ద సంఖ్యలో లోటస్ పాండ్‌కు చేరకున్న పోలీసులు ఆమెను బలవంతంగా అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైఎస్‌ షర్మిల పాదయాత్రను కొనసాగించడం కోసం పట్టువీడకుండా శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

పాదయాత్రకు అనుమతి కోసం శుక్రవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

శుక్రవారం నుంచే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆమెను పరీక్షిస్తున్న వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు  గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
15 రోజులు వ్యవధిలోనే వద్ద మరో ప్రమాదం నాంచారి మడూరు గ్రామం జాతీయ రహదారిపై ప్రమాదం ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ మహిళ కు గాయాలుపట్టించుకోని  సంబంధిత అధికారులు...
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా