షర్మిల దీక్ష భగ్నం

On

లోటస్‌పాండ్‌లో షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అర్థరాత్రి ఒంటిగంట తర్వాత పెద్ద సంఖ్యలో లోటస్ పాండ్‌కు చేరకున్న పోలీసులు ఆమెను బలవంతంగా అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైఎస్‌ షర్మిల పాదయాత్రను కొనసాగించడం కోసం పట్టువీడకుండా శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పాదయాత్రకు అనుమతి కోసం శుక్రవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం నుంచే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆమెను పరీక్షిస్తున్న […]

లోటస్‌పాండ్‌లో షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అర్థరాత్రి ఒంటిగంట తర్వాత పెద్ద సంఖ్యలో లోటస్ పాండ్‌కు చేరకున్న పోలీసులు ఆమెను బలవంతంగా అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైఎస్‌ షర్మిల పాదయాత్రను కొనసాగించడం కోసం పట్టువీడకుండా శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

పాదయాత్రకు అనుమతి కోసం శుక్రవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

Read More భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..

శుక్రవారం నుంచే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆమెను పరీక్షిస్తున్న వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..