షర్మిల దీక్ష భగ్నం

On

లోటస్‌పాండ్‌లో షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అర్థరాత్రి ఒంటిగంట తర్వాత పెద్ద సంఖ్యలో లోటస్ పాండ్‌కు చేరకున్న పోలీసులు ఆమెను బలవంతంగా అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైఎస్‌ షర్మిల పాదయాత్రను కొనసాగించడం కోసం పట్టువీడకుండా శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పాదయాత్రకు అనుమతి కోసం శుక్రవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం నుంచే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆమెను పరీక్షిస్తున్న […]

లోటస్‌పాండ్‌లో షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అర్థరాత్రి ఒంటిగంట తర్వాత పెద్ద సంఖ్యలో లోటస్ పాండ్‌కు చేరకున్న పోలీసులు ఆమెను బలవంతంగా అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైఎస్‌ షర్మిల పాదయాత్రను కొనసాగించడం కోసం పట్టువీడకుండా శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

పాదయాత్రకు అనుమతి కోసం శుక్రవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

శుక్రవారం నుంచే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆమెను పరీక్షిస్తున్న వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..