కవితకు మరో సీబీఐ నోటీసు.. అరెస్ట్ చేస్తారా?

On

తెలంగాణలో లిక్కర్ స్కాం ప్రకంపనలుకొనసాగుతున్నాయి.  లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ పూర్తయింది. కవితను.. సీబీఐ అధికారులు ఏడు గంటలకు పైగా విచారించారు. ఎమ్మెల్సీ కవితను ఆదివారం బంజారాహిల్స్‌లోని ఆమె ఇంట్లోనే సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకు ఆమె ఇంట్లోకి వెళ్లిన సీబీఐ బృందం ఏకధాటిగా విచారణ కొనసాగించింది. మొత్తం రెండు వాహనాల్లో ఆరుగురు సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చారు. ఈ బృందంలో ఒక మహిళా సీబీఐ అధికారి కూడా ఉన్నారు. […]

తెలంగాణలో లిక్కర్ స్కాం ప్రకంపనలుకొనసాగుతున్నాయి.  లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ పూర్తయింది. కవితను.. సీబీఐ అధికారులు ఏడు గంటలకు పైగా విచారించారు.

ఎమ్మెల్సీ కవితను ఆదివారం బంజారాహిల్స్‌లోని ఆమె ఇంట్లోనే సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

ఉదయం 11 గంటలకు ఆమె ఇంట్లోకి వెళ్లిన సీబీఐ బృందం ఏకధాటిగా విచారణ కొనసాగించింది.

మొత్తం రెండు వాహనాల్లో ఆరుగురు సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చారు. ఈ బృందంలో ఒక మహిళా సీబీఐ అధికారి కూడా ఉన్నారు. స్టేట్ మెంట్ రికార్డు అనంతరం.. సీబీఐ అధికారులు సాయంత్రం కవిత ఇంటినుంచి వెళ్లిపోయారు.

Read More అధిక లోడులతో రోడ్లన్నీ నాశనం..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సాక్షిగా కవిత నుంచి.. సీబీఐ అధికారులు పలు కీలక వివరాలు సేకరించారు.

Read More మన్నేపల్లి వారి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి ఇన్చార్జి దద్దాల

సీబీఐ డీఐజీ రాఘవేంద్ర నేతృత్వంలో విచారణ జరిగింది. విచారణ అనంతరం కవిత ప్రగతి భవన్‌కి వెళ్లి కేసీఆర్ తో సమావేశమయ్యారు

Read More PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం

సీబీఐ DIG రాఘవేంద్ర ఆధ్వర్యంలో కవిత స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు. లిక్కర్ స్కాంకి సంబంధించి కీలక అంశాలపై ఆమె వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది.

కవిత అడ్వకేట్‌ సమక్షంలో ఆమె స్టేట్మెంట్‌ను నమోదు చేశారు. మనీష్‌ సిసోడియా పాత్రతో పాటు పలు అంశాలపై సీబీఐ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*