ఇదే నిజం…!

On

వెనక మీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ల గురించి ఎప్పుడూ ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనకే అని గమనించండి. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మన ఆలోచనలు కష్టాల ను దూరం చేసేలా ఉండాలి అంతేకాని కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు. మంచిగా ఆలోచించండి మంచిని చేయండి ప్రశాంతంగా జీవించండి. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు , పూలు , వస్తుంటాయి రాలుతుంటాయి. అలాగే,నువ్వెంత నీతిగా […]

వెనక మీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ల గురించి ఎప్పుడూ ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనకే అని గమనించండి.

ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మన ఆలోచనలు కష్టాల ను దూరం చేసేలా ఉండాలి అంతేకాని కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు.

మంచిగా ఆలోచించండి మంచిని చేయండి ప్రశాంతంగా జీవించండి.

చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు , పూలు , వస్తుంటాయి రాలుతుంటాయి.
అలాగే,నువ్వెంత నీతిగా బ్రతికినా, కష్టాలు, కన్నీళ్లు, వస్తుంటాయి పోతుంటాయి

ఇక్కడ మనం నేర్చుకోవలసింది తడబడటం కాదు, నిలబడటం అప్పుడే మనం అనుకున్నది సాధించగలుతాం.

లోకంలో చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు

మన కష్టాన్ని నమ్ముకోవడం తప్ప ఇంక దేనిమీదా ఎక్కువ ఆశ పడకూడదు ఆశ పడి బాధ పడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండడానికి మించిన ఆనందం వేరొకటి ఉండదు

మార్పు గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు విజయానికి దగ్గర చేస్తుంది.

Views: 6
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు