ఇదే నిజం…!

On

వెనక మీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ల గురించి ఎప్పుడూ ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనకే అని గమనించండి. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మన ఆలోచనలు కష్టాల ను దూరం చేసేలా ఉండాలి అంతేకాని కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు. మంచిగా ఆలోచించండి మంచిని చేయండి ప్రశాంతంగా జీవించండి. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు , పూలు , వస్తుంటాయి రాలుతుంటాయి. అలాగే,నువ్వెంత నీతిగా […]

వెనక మీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ల గురించి ఎప్పుడూ ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనకే అని గమనించండి.

ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మన ఆలోచనలు కష్టాల ను దూరం చేసేలా ఉండాలి అంతేకాని కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు.

మంచిగా ఆలోచించండి మంచిని చేయండి ప్రశాంతంగా జీవించండి.

చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు , పూలు , వస్తుంటాయి రాలుతుంటాయి.
అలాగే,నువ్వెంత నీతిగా బ్రతికినా, కష్టాలు, కన్నీళ్లు, వస్తుంటాయి పోతుంటాయి

ఇక్కడ మనం నేర్చుకోవలసింది తడబడటం కాదు, నిలబడటం అప్పుడే మనం అనుకున్నది సాధించగలుతాం.

లోకంలో చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు

మన కష్టాన్ని నమ్ముకోవడం తప్ప ఇంక దేనిమీదా ఎక్కువ ఆశ పడకూడదు ఆశ పడి బాధ పడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండడానికి మించిన ఆనందం వేరొకటి ఉండదు

మార్పు గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు విజయానికి దగ్గర చేస్తుంది.

Views: 8
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం