పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు

On

మహాత్మగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చారు. ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో ప్రతి నాలుగువేల జనాభాకు ఒక వార్డు సచివాలయం చొప్పున దేశంలో ఎక్కడా లేని విధంగా 15వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. 35 ప్రభుత్వ శాఖలు, ఒక లక్షా 61వేల మంది ఉద్యోగులతో ఈ సచివాలయాల ద్వారా 541కిపైగా సేవలు అందించడంతోపాటు..ఎలాంటి […]

మహాత్మగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చారు. ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో ప్రతి నాలుగువేల జనాభాకు ఒక వార్డు సచివాలయం చొప్పున దేశంలో ఎక్కడా లేని విధంగా 15వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది.

35 ప్రభుత్వ శాఖలు, ఒక లక్షా 61వేల మంది ఉద్యోగులతో ఈ సచివాలయాల ద్వారా 541కిపైగా సేవలు అందించడంతోపాటు..ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తోంది జగనన్న ప్రభుత్వం.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ ను మొత్తంగా రెండు లక్షల 66 వేల మందితో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఇంటి ముంగిటకే సుపరిపాలన తెచ్చింది జగనన్న ప్రభుత్వం.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..