పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు

On

మహాత్మగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చారు. ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో ప్రతి నాలుగువేల జనాభాకు ఒక వార్డు సచివాలయం చొప్పున దేశంలో ఎక్కడా లేని విధంగా 15వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. 35 ప్రభుత్వ శాఖలు, ఒక లక్షా 61వేల మంది ఉద్యోగులతో ఈ సచివాలయాల ద్వారా 541కిపైగా సేవలు అందించడంతోపాటు..ఎలాంటి […]

మహాత్మగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చారు. ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో ప్రతి నాలుగువేల జనాభాకు ఒక వార్డు సచివాలయం చొప్పున దేశంలో ఎక్కడా లేని విధంగా 15వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది.

35 ప్రభుత్వ శాఖలు, ఒక లక్షా 61వేల మంది ఉద్యోగులతో ఈ సచివాలయాల ద్వారా 541కిపైగా సేవలు అందించడంతోపాటు..ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తోంది జగనన్న ప్రభుత్వం.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ ను మొత్తంగా రెండు లక్షల 66 వేల మందితో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఇంటి ముంగిటకే సుపరిపాలన తెచ్చింది జగనన్న ప్రభుత్వం.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి