జగనన్న పాలనలో అభివృద్ధి పరుగులు

On

ఆంధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా […]

ఆంధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన 31,061 కోట్లలో మొదటి త్రైమాసికం‌లోనే 12,669 కోట్లు ఖర్చు పెట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఏపీ.. దేశంలో 40 శాతానికి పైగా అభివృద్ధిపై ఖర్చు చేసిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.. దీన్ని బట్టే తెలుస్తుంది ఎవరు రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నారో అని.. ఏపీ తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్ 26 శాతాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి..ధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన 31,061 కోట్లలో మొదటి త్రైమాసికం‌లోనే 12,669 కోట్లు ఖర్చు పెట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఏపీ.. దేశంలో 40 శాతానికి పైగా అభివృద్ధిపై ఖర్చు చేసిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.. దీన్ని బట్టే తెలుస్తుంది ఎవరు రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నారో అని.. ఏపీ తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్ 26 శాతాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి..

Views: 5
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్