స్కిల్ స్కాంలో లోకేశ్

On

స్కిల్ స్కాంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. చంద్రబాబుతోపాటు లోకేశ్ కు ముడుపులు ముట్టినట్లు సీఐడీ తేల్చింది. బాబు రిమాండ్ రిపోర్టులో చినబాబు పేరు ఉండటం దీనికి నిదర్శనం. తండ్రీ కొడుకులు ప్రజల సొమ్మును అప్పన్నంగా దోచేసుకున్న తీరును పూసగుచ్చినట్లు పేర్కొంది.ఫేక్ ఇన్ వాయిస్ ల ద్వారా లోకేశ్ సన్నిహితుడి ఖాతాల్లోకి నిధుల్ని తరలించి..దోచేసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తన వ్యక్తిగత కార్యదర్శి, పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందిన ఈ కుంభ కోణంపై ఈడీ కూడా విచారిస్తోంది. ఈ […]

స్కిల్ స్కాంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. చంద్రబాబుతోపాటు లోకేశ్ కు ముడుపులు ముట్టినట్లు సీఐడీ తేల్చింది. బాబు రిమాండ్ రిపోర్టులో చినబాబు పేరు ఉండటం దీనికి నిదర్శనం. తండ్రీ కొడుకులు ప్రజల సొమ్మును అప్పన్నంగా దోచేసుకున్న తీరును పూసగుచ్చినట్లు పేర్కొంది.
ఫేక్ ఇన్ వాయిస్ ల ద్వారా లోకేశ్ సన్నిహితుడి ఖాతాల్లోకి నిధుల్ని తరలించి..దోచేసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తన వ్యక్తిగత కార్యదర్శి, పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందిన ఈ కుంభ కోణంపై ఈడీ కూడా విచారిస్తోంది. ఈ కేసులో మనోజ్ వాసుదేవ్, పెండ్యాల శ్రీనివాస్ కు నోటీసులు ఇస్తే తమ బండారం బయటపడిందనే కారణంతో చంద్రబాబును కాపాడేందుకు వాళ్లు విదేశాలకు పారిపోయారు. చంద్రబాబును విచారిస్తే ఇంకా ఎన్ని స్కాంలు బయటపడతాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన