బైక్ తో ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

బైక్ తో ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

సైకిల్ మీద వెళుతున్న వ్యక్తిని వెనకనుంచి బైక్ తో బలంగా వెనుక నుండి ఢీకొట్టడంతో వ్యక్తి వృత్తి చెందిన ఘటన ఎదుళ్ళ గూడెం గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ మండలంలోని ఏధుళ్ళ గూడెం గ్రామానికి చెందిన మునుకుంట్ల బాల్ శెట్టి(50) వలిగొండలో తన పనులు ముగించుకుని సైకిల్ పట్టుకొని నడుచుకుంటూ మరొక వ్యక్తితో వెళుతుండగా నాతాళ్ళగూడెం మాందాపురం గ్రామాల మధ్య చెరువు వద్దకు రాగానే అటుగా బైక్ మీద వెళ్తున్న సోమనబోయిన బలరాం అనే వ్యక్తి వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బాల్ శెట్టికి తీవ్ర గాయాలవ్వడంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ బుధవారం రోజున మరణించడం జరిగింది. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలిపారు

Views: 5
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన