బైక్ తో ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

On
బైక్ తో ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

సైకిల్ మీద వెళుతున్న వ్యక్తిని వెనకనుంచి బైక్ తో బలంగా వెనుక నుండి ఢీకొట్టడంతో వ్యక్తి వృత్తి చెందిన ఘటన ఎదుళ్ళ గూడెం గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ మండలంలోని ఏధుళ్ళ గూడెం గ్రామానికి చెందిన మునుకుంట్ల బాల్ శెట్టి(50) వలిగొండలో తన పనులు ముగించుకుని సైకిల్ పట్టుకొని నడుచుకుంటూ మరొక వ్యక్తితో వెళుతుండగా నాతాళ్ళగూడెం మాందాపురం గ్రామాల మధ్య చెరువు వద్దకు రాగానే అటుగా బైక్ మీద వెళ్తున్న సోమనబోయిన బలరాం అనే వ్యక్తి వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బాల్ శెట్టికి తీవ్ర గాయాలవ్వడంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ బుధవారం రోజున మరణించడం జరిగింది. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలిపారు

Views: 45
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు