బైక్ తో ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

బైక్ తో ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

సైకిల్ మీద వెళుతున్న వ్యక్తిని వెనకనుంచి బైక్ తో బలంగా వెనుక నుండి ఢీకొట్టడంతో వ్యక్తి వృత్తి చెందిన ఘటన ఎదుళ్ళ గూడెం గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ మండలంలోని ఏధుళ్ళ గూడెం గ్రామానికి చెందిన మునుకుంట్ల బాల్ శెట్టి(50) వలిగొండలో తన పనులు ముగించుకుని సైకిల్ పట్టుకొని నడుచుకుంటూ మరొక వ్యక్తితో వెళుతుండగా నాతాళ్ళగూడెం మాందాపురం గ్రామాల మధ్య చెరువు వద్దకు రాగానే అటుగా బైక్ మీద వెళ్తున్న సోమనబోయిన బలరాం అనే వ్యక్తి వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బాల్ శెట్టికి తీవ్ర గాయాలవ్వడంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ బుధవారం రోజున మరణించడం జరిగింది. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలిపారు

Views: 45
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.