మహిళా బిల్లు ఆమోదం పై హర్షం.. మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

బిజెపి మహిళా మోర్చా తొర్రూరు అర్బన్ మండలం అధ్యక్షురాలు పల్లె రజిత

మహిళా బిల్లు ఆమోదం పై హర్షం.. మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

IMG-20230923-WA0130
 మహిళల కు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు బిల్లు ఆమోదం పొందడం పై హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు బీజేపీ మహిళా మోర్చా తొర్రూరు శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి మహిళా మోర్చా తొర్రూరు అర్బన్ మండలం అధ్యక్షురాలు పల్లె రజిత మాట్లాడుతూ గత డెబ్బై ఏళ్ళుగా మహిళా బిల్లు విషయంలో నాన్చివేత ధోరణి అవలంభించి  గత ప్రభుత్వాలు మహిళా లోకాన్ని మోసం చేశాయని ఆరోపించారు.ప్రదాని నరేంద్ర మోడీ గారి నేత్రృత్వంలో నేడు మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టఢం ఉభయ సభలు భారీ మెజారిటీతో ఆమోదించడం మహిళా లోకానికి మోడీ గారి కానుకగా అభివర్ణించారు.నరేంద్ర మోడీ గారి తోనే మహిళా సాధికారత సాద్యం అని తెలిపారు.మహిళలను కేవలం వంటింటి కే పరిమితం చేయాలనుకునే ఠుహానా పార్టీలకు ఈ మహిళా బిల్లు చెంప పెట్టు అని తెలిపారు.మహిళా భిల్లును అడ్డుకున్న  కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే నేడు గఫ్పాలు కొట్టుకోవడం సిగ్గు చేటని తక్షణమే ఆ పార్టీ లు మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ మహిళా బిల్లు భారత రాజకీయ చరిఉసువర్ణాక్షరాలతో లిఖించదగినదని కొనియాడారు.భారత మహిళా లోకం యావత్తూ ఇంతటి గొప్ప కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మహిళలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా క్రృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారి కి అండగా నిలిచి మద్దతు తలిపాలని కోలారు.ధేశంలో మహిళా నాయకత్వం పార్లమెంట్, అసెంబ్లీ లో పెరిగి మహిళాభ్యుదయం తోనే ధేశాభీవ్రృద్ది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి,రజియా,రామతార,ఉమ, యశోద, అంజమ్మ,యమున, సరస్వతి,కీర్తి, తదితరులు పాల్గొన్నారు.

Views: 34
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..