మహిళా బిల్లు ఆమోదం పై హర్షం.. మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

బిజెపి మహిళా మోర్చా తొర్రూరు అర్బన్ మండలం అధ్యక్షురాలు పల్లె రజిత

మహిళా బిల్లు ఆమోదం పై హర్షం.. మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

IMG-20230923-WA0130
 మహిళల కు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు బిల్లు ఆమోదం పొందడం పై హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు బీజేపీ మహిళా మోర్చా తొర్రూరు శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి మహిళా మోర్చా తొర్రూరు అర్బన్ మండలం అధ్యక్షురాలు పల్లె రజిత మాట్లాడుతూ గత డెబ్బై ఏళ్ళుగా మహిళా బిల్లు విషయంలో నాన్చివేత ధోరణి అవలంభించి  గత ప్రభుత్వాలు మహిళా లోకాన్ని మోసం చేశాయని ఆరోపించారు.ప్రదాని నరేంద్ర మోడీ గారి నేత్రృత్వంలో నేడు మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టఢం ఉభయ సభలు భారీ మెజారిటీతో ఆమోదించడం మహిళా లోకానికి మోడీ గారి కానుకగా అభివర్ణించారు.నరేంద్ర మోడీ గారి తోనే మహిళా సాధికారత సాద్యం అని తెలిపారు.మహిళలను కేవలం వంటింటి కే పరిమితం చేయాలనుకునే ఠుహానా పార్టీలకు ఈ మహిళా బిల్లు చెంప పెట్టు అని తెలిపారు.మహిళా భిల్లును అడ్డుకున్న  కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే నేడు గఫ్పాలు కొట్టుకోవడం సిగ్గు చేటని తక్షణమే ఆ పార్టీ లు మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ మహిళా బిల్లు భారత రాజకీయ చరిఉసువర్ణాక్షరాలతో లిఖించదగినదని కొనియాడారు.భారత మహిళా లోకం యావత్తూ ఇంతటి గొప్ప కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మహిళలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా క్రృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారి కి అండగా నిలిచి మద్దతు తలిపాలని కోలారు.ధేశంలో మహిళా నాయకత్వం పార్లమెంట్, అసెంబ్లీ లో పెరిగి మహిళాభ్యుదయం తోనే ధేశాభీవ్రృద్ది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి,రజియా,రామతార,ఉమ, యశోద, అంజమ్మ,యమున, సరస్వతి,కీర్తి, తదితరులు పాల్గొన్నారు.

Views: 34
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆప్యాయత చిరునామా అమ్మ .. ఆప్యాయత చిరునామా అమ్మ ..
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
సమాజ హిత "విజయ"గర్వం...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.