పోచమ్మ చెరువులో చేప పిల్లలను వదిలిన చైర్పర్సన్..

పెద్ద అంబర్పేట్ మున్సిపల్ చైర్ పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి

On
పోచమ్మ చెరువులో చేప పిల్లలను వదిలిన చైర్పర్సన్..

అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని పసుమముల గ్రామంలో పోచమ్మ చెరువులో చేపపిల్లలని మున్సిపల్ చైర్ పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి, స్థానిక కౌన్సలర్ మోతె మణెమ్మ రామలింగం చేపపిల్లలను వదిలారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం పోచమ్మ చెరువులో చాప పిల్లలను వదలడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు తలారి వీరస్వామి ముదిరాజ్, గూడూరు శ్రీనివాస్ గౌడ్, సన్నిల సురేష్, నడికుడి సురేష్, తలారి అరవింద్, తలారి శరత్ తదితరులు పాల్గొన్నారు.IMG-20230923-WA1035

Views: 25
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ