హయత్ నగర్ డివిజన్లో ఇంటింట ప్రచారం..

ఓటర్ వెరిఫికేషన్, ప్రభుత్వ పథకాలపై అవగాహన

On
హయత్ నగర్ డివిజన్లో ఇంటింట ప్రచారం..

ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బూత్ నెంబర్ 242 హైకోర్ట్ కాలనీలో మొదటి రోజు హయత్ నగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి యానాల కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ వెరిఫికేషన్, ప్రభుత్వ పథకాలుIMG-20230923-WA0939 గురించి ఓటర్స్ కి తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, మాజీ అధ్యక్షులు గుడల మల్లేష్, సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, గుత్త లక్ష్మారెడ్డి, గుజ్జ జగన్మోహన్ రెడ్డి, దీపావళి శ్రీకాంత్,  మహేందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు అంజలి గౌడ్, రజిత, మంజుల, రాధిక తదితరులు పాల్గొన్నారు.

Views: 80
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్, జులై 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:...
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!
'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?
🔴 "APK" ఫైళ్ల నుండి జాగ్రత్త!"
'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.