ఎంపిపి గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం

On
ఎంపిపి గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఎంపిపి గా వేగినాటీ ఓసురా రెడ్డి రెండేళ్లు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరములో ప్రవేశించిన సందర్భంగా ఆదివారం వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పలువురు స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో వేగినాటి కి శుభాకాంక్షలు తెలియజేశారు.ముందుగా శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం వేగినాటితో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ బండ్లమూడి వెంకట రాజు,మండల జేసీఎస్ కన్వీనర్ టి.వీ.ఎస్.పి శర్మ ,బేస్తవారిపేట మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వెన్నా భాస్కర్ రెIMG-20230924-WA0334 డ్డి, బండి శ్రీహరి రెడ్డి ,పెరుమారెడ్డి ఈశ్వర్ రెడ్డి , బేస్తవారిపేట మండల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు,సచివాలయ కన్వీనర్లు, మండల సోషల్ మీడియా కో కన్వీనర్లు,వైఎస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 296
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ