ఎంపిపి గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం

On
ఎంపిపి గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఎంపిపి గా వేగినాటీ ఓసురా రెడ్డి రెండేళ్లు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరములో ప్రవేశించిన సందర్భంగా ఆదివారం వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పలువురు స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో వేగినాటి కి శుభాకాంక్షలు తెలియజేశారు.ముందుగా శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం వేగినాటితో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ బండ్లమూడి వెంకట రాజు,మండల జేసీఎస్ కన్వీనర్ టి.వీ.ఎస్.పి శర్మ ,బేస్తవారిపేట మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వెన్నా భాస్కర్ రెIMG-20230924-WA0334 డ్డి, బండి శ్రీహరి రెడ్డి ,పెరుమారెడ్డి ఈశ్వర్ రెడ్డి , బేస్తవారిపేట మండల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు,సచివాలయ కన్వీనర్లు, మండల సోషల్ మీడియా కో కన్వీనర్లు,వైఎస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 306
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు