ఎంపిపి గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం

On
ఎంపిపి గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఎంపిపి గా వేగినాటీ ఓసురా రెడ్డి రెండేళ్లు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరములో ప్రవేశించిన సందర్భంగా ఆదివారం వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పలువురు స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో వేగినాటి కి శుభాకాంక్షలు తెలియజేశారు.ముందుగా శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం వేగినాటితో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ బండ్లమూడి వెంకట రాజు,మండల జేసీఎస్ కన్వీనర్ టి.వీ.ఎస్.పి శర్మ ,బేస్తవారిపేట మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వెన్నా భాస్కర్ రెIMG-20230924-WA0334 డ్డి, బండి శ్రీహరి రెడ్డి ,పెరుమారెడ్డి ఈశ్వర్ రెడ్డి , బేస్తవారిపేట మండల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు,సచివాలయ కన్వీనర్లు, మండల సోషల్ మీడియా కో కన్వీనర్లు,వైఎస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 306
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు 27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు
కొత్తగూడెం(న్యూస్ ఇండియా జిల్లా ప్రతినిధి) జనవరి 19: కొత్తగూడెం  కార్పొరేట్ పరిధిలోని 27 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దెల సుధారాణి తన దరఖాస్తును  భద్రాద్రి కొత్తగూడెం...
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత 
రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..