లంభోదరునికి మంత్రిగారి ప్రత్యేక పూజలు

రాయ‌ప‌ర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో యువసేన యూత్ సభ్యులు

లంభోదరునికి మంత్రిగారి ప్రత్యేక పూజలు

వరంగల్ జిల్లా, రాయ‌ప‌ర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలోIMG-20230924-WA0083 ఏర్పాటు చేసిన వినాయ‌క మండ‌పాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,విఘ్నాలను తొలగించే వినాయకుడు రాష్ట్ర ప్రజలను ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు,  పాడి పంటలు, పిల్లాపాపలతో చల్లగా వుండేలా చూడాల‌ని కోరుకున్న‌ట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులతోపాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, శ్రేణులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

Views: 3
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.