లంభోదరునికి మంత్రిగారి ప్రత్యేక పూజలు

రాయ‌ప‌ర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో యువసేన యూత్ సభ్యులు

లంభోదరునికి మంత్రిగారి ప్రత్యేక పూజలు

వరంగల్ జిల్లా, రాయ‌ప‌ర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలోIMG-20230924-WA0083 ఏర్పాటు చేసిన వినాయ‌క మండ‌పాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,విఘ్నాలను తొలగించే వినాయకుడు రాష్ట్ర ప్రజలను ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు,  పాడి పంటలు, పిల్లాపాపలతో చల్లగా వుండేలా చూడాల‌ని కోరుకున్న‌ట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులతోపాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, శ్రేణులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

Views: 3
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*