ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు

హాజరైన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

On
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు

తెలంగాణ వీర వనిత,IMG-20230926-WA1527 సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ చింతలకుంట చెక్పోస్ట్ వద్ద ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, జిన్నారం విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, సాగర్ రెడ్డి, చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, పద్మ శ్రీనివాస్ నాయక్, కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, సీనియర్ నాయకులు ఉద్యమకారులు, అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 24
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ