కాంగ్రెస్ ఎస్సి సెల్ మండల అధ్యక్షులుగా తాండ్ర రవి నియమాకం

On
కాంగ్రెస్ ఎస్సి సెల్ మండల అధ్యక్షులుగా తాండ్ర రవి నియమాకం

ఇబ్రహీంపట్నం ఎస్సి సెల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా కప్ప పహాడ్ గ్రామానికి చెందిన తాండ్ర రవి గారికి నియామక ఉత్తర్వులు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు బర్రె రాజ్ కుమార్ అందజేశారు.ఈ సందర్భంగా రవి మాట్లాడుతు....కాంగ్రెస్ పార్టీకి ఎస్సిలు పెట్టు కోట కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం.. నిరంతరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం అన్నారు. పార్టీ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేస్తాను అన్నారు.ఈ నియామకానికి సహకరించిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్రెడ్డి రంగారెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు నాగరిగారి ప్రితం , జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు బర్రె రాజ్ కుమార్ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Views: 16
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం