కాంగ్రెస్ ఎస్సి సెల్ మండల అధ్యక్షులుగా తాండ్ర రవి నియమాకం

On
కాంగ్రెస్ ఎస్సి సెల్ మండల అధ్యక్షులుగా తాండ్ర రవి నియమాకం

ఇబ్రహీంపట్నం ఎస్సి సెల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా కప్ప పహాడ్ గ్రామానికి చెందిన తాండ్ర రవి గారికి నియామక ఉత్తర్వులు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు బర్రె రాజ్ కుమార్ అందజేశారు.ఈ సందర్భంగా రవి మాట్లాడుతు....కాంగ్రెస్ పార్టీకి ఎస్సిలు పెట్టు కోట కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం.. నిరంతరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం అన్నారు. పార్టీ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేస్తాను అన్నారు.ఈ నియామకానికి సహకరించిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్రెడ్డి రంగారెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు నాగరిగారి ప్రితం , జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు బర్రె రాజ్ కుమార్ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Views: 16
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
మహబూబాబాద్ జిల్లా:తొర్రూరు సెంటర్:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. PM-USHA (RUSA) సౌజన్యంతో "AI (ఆర్టిఫిషియల్...
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన