కాంగ్రెస్ ఎస్సి సెల్ మండల అధ్యక్షులుగా తాండ్ర రవి నియమాకం

On
కాంగ్రెస్ ఎస్సి సెల్ మండల అధ్యక్షులుగా తాండ్ర రవి నియమాకం

ఇబ్రహీంపట్నం ఎస్సి సెల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా కప్ప పహాడ్ గ్రామానికి చెందిన తాండ్ర రవి గారికి నియామక ఉత్తర్వులు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు బర్రె రాజ్ కుమార్ అందజేశారు.ఈ సందర్భంగా రవి మాట్లాడుతు....కాంగ్రెస్ పార్టీకి ఎస్సిలు పెట్టు కోట కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం.. నిరంతరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం అన్నారు. పార్టీ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేస్తాను అన్నారు.ఈ నియామకానికి సహకరించిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్రెడ్డి రంగారెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు నాగరిగారి ప్రితం , జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు బర్రె రాజ్ కుమార్ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన