కాంగ్రెస్ ఎస్సి సెల్ మండల అధ్యక్షులుగా తాండ్ర రవి నియమాకం

On
కాంగ్రెస్ ఎస్సి సెల్ మండల అధ్యక్షులుగా తాండ్ర రవి నియమాకం

ఇబ్రహీంపట్నం ఎస్సి సెల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా కప్ప పహాడ్ గ్రామానికి చెందిన తాండ్ర రవి గారికి నియామక ఉత్తర్వులు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు బర్రె రాజ్ కుమార్ అందజేశారు.ఈ సందర్భంగా రవి మాట్లాడుతు....కాంగ్రెస్ పార్టీకి ఎస్సిలు పెట్టు కోట కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం.. నిరంతరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం అన్నారు. పార్టీ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేస్తాను అన్నారు.ఈ నియామకానికి సహకరించిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్రెడ్డి రంగారెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు నాగరిగారి ప్రితం , జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు బర్రె రాజ్ కుమార్ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Views: 14
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు