గణనాధునికి ఘనంగా పూజలు

అన్నదాత ప్రభువులు మాజీ సర్పంచ్ రాజు నాయక్ ,ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి

On
గణనాధునికి ఘనంగా పూజలు

అన్నం వడ్డిస్తున్న అన్నదాన ప్రభువులు

వినాయక నవరాత్రులు పురస్కరించుకొని యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి అనుసంధానమైన కొమ్మంభాయ్ విఘ్నేశ్వరుని సన్నిధానం వద్ద మాజీ సర్పంచ్ రాజు నాయక్, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి బుధవారం గణేశుడి ప్రాణ ప్రతిష్ఠ, కలశ పూజలు నిర్వహించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఏకదంతుడి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.స్వామి వారికి భక్తి శ్రద్దలతో భజన కార్యక్రమాలు చేసారు.ఆ విగ్నేశ్వరుడు ప్రజల జీవితాల్లో ఎదుర్కొంటున్న అన్ని విఘ్నాల నుండి విముక్తి కలిగించాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. 

Views: 147
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..