వినాయక లడ్డు వేలం పాట
91, 000 వెయ్యి రూపాయలు పలికిన లడ్డు
By Venkat
On
వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ లో లడ్డు వేలం
న్యూస్ ఇండియా తెలుగు ( తెలంగాణ బ్యూరో రిపోర్టర్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్ )
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామం లోని వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ లో కొలువుదీరిన గణనాథుడు నవరాత్రులు ముగించుకొని గంగ స్నానానికి బయలుదేరాడు. ఈ సందర్భంగా గణనాధుని చేతిలోని లడ్డు వేలం పాట వేశారు. ఈ వేలం పాటలో ముఖ్య అతిథులుగా చౌదరిగూడ గ్రామ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ పాల్గొని విజయవంతం చేశారు. ఈ వేలం పాట పోటాపోటీగా సాగింది. చివరగా చౌదరిగూడ గ్రామ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ తనయుడు బైరు విగ్నేష్ గౌడ్ 91, 000 వెయ్యి రూపాయల కు లడ్డు నీ కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, ప్రజలు పాల్గొన్నారు.
Views: 122
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
జిల్లా వైద్యాధికారి ని వెంటనే సస్పెండ్ చేయాలి....
22 Jan 2025 14:14:15
సరూర్ నగర్,డాక్టర్స్ కాలనీలో ఉన్న అలకానంద మల్టీస్పెషల్ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగిన ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) సభ్యులు. ..
Comment List