వినాయక లడ్డు వేలం పాట

91, 000 వెయ్యి రూపాయలు పలికిన లడ్డు

By Venkat
On
వినాయక లడ్డు వేలం పాట

వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ లో లడ్డు వేలం

న్యూస్ ఇండియా తెలుగు ( తెలంగాణ బ్యూరో రిపోర్టర్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్ )
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామం లోని వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ లో  కొలువుదీరిన గణనాథుడు నవరాత్రులు ముగించుకొని గంగ స్నానానికి బయలుదేరాడు. ఈ సందర్భంగా గణనాధుని చేతిలోని లడ్డు వేలం పాట వేశారు. ఈ వేలం పాటలో ముఖ్య అతిథులుగా చౌదరిగూడ గ్రామ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ పాల్గొని విజయవంతం చేశారు. ఈ వేలం పాట పోటాపోటీగా సాగింది. చివరగా చౌదరిగూడ గ్రామ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ తనయుడు బైరు విగ్నేష్ గౌడ్  91, 000 వెయ్యి రూపాయల కు లడ్డు నీ కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, ప్రజలు పాల్గొన్నారు.IMG-20230928-WA0244

Views: 122
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.