వినాయక లడ్డు వేలం పాట
91, 000 వెయ్యి రూపాయలు పలికిన లడ్డు
By Venkat
On
వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ లో లడ్డు వేలం
న్యూస్ ఇండియా తెలుగు ( తెలంగాణ బ్యూరో రిపోర్టర్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్ )
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామం లోని వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ లో కొలువుదీరిన గణనాథుడు నవరాత్రులు ముగించుకొని గంగ స్నానానికి బయలుదేరాడు. ఈ సందర్భంగా గణనాధుని చేతిలోని లడ్డు వేలం పాట వేశారు. ఈ వేలం పాటలో ముఖ్య అతిథులుగా చౌదరిగూడ గ్రామ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ పాల్గొని విజయవంతం చేశారు. ఈ వేలం పాట పోటాపోటీగా సాగింది. చివరగా చౌదరిగూడ గ్రామ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ తనయుడు బైరు విగ్నేష్ గౌడ్ 91, 000 వెయ్యి రూపాయల కు లడ్డు నీ కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, ప్రజలు పాల్గొన్నారు.
Views: 122
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Jul 2025 10:58:34
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
Comment List