ఆగి ఉన్న డీసీఎం ను ఢీ కొట్టిన ఆటో.

గుంజేడుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదం.

On

ఒకరికి చెయ్యి విరిగి, ముగ్గురికి స్వల్ప గాయాలు.

గుంజేడు ముసలమ్మ జాతరకు వెళ్లి మొక్కలు తీర్చుకొని తిరుగు ప్రయాణం కు బయలుదేరిన కేసముద్రం, మండలం కోరుకొండ పెళ్లి గ్రామంలోని గన్య తండా వాసులు గూడూరు మండలం మరిమిట్ట శివారు ప్రాంతంలో ఆగి ఉన్న డీసీఎంను ఆటో ఢీకొట్టడంతో ఒకరికి సంఘటన స్థలంలోని చేయి విరిగిపోవడం జరిగిందని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయనీ వర్షం రావడంతో ప్రమాదం జరిగిన విషయం తెలుసుకోగానే అక్కడికి చేరుకొని వెంటనే ఆటోలో ప్రమాదానికి గురైన నలుగురిని గూడూరు మండల సిహెచ్సి కి తరలించి ప్రధమ చికిత్స చేయించడం జరిగిందని మరిమిట్ట గ్రామస్తులు తెలిపారు. ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వారిని గార్డెన్ ఆస్పత్రికి తరలించమని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో రాములనే వ్యక్తికి చేయి విరిగిపోవడం, విజేందర్, సొంలు, వెంకటేష్ లకు స్వల్ప గాయాలు కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

Views: 38
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్, జులై 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:...
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!
'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?
🔴 "APK" ఫైళ్ల నుండి జాగ్రత్త!"
'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.