ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన ఆటో.

గుంజేడుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో

On

కేసముద్రం మండలం కోరుకొండ పెళ్లి గ్రామం గన్యా తండావాసులు.

గుంజేడు ముసలమ్మ జాతరకు వెళ్లి మొక్కలు తీర్చుకొని తిరుగు ప్రయాణం కు బయలుదేరిన కేసముద్రం, మండలం కోరుకొండ పెళ్లి గ్రామంలోని గన్య తండా వాసులు గూడూరు మండలం మరిమిట్ట శివారు ప్రాంతంలో ఆగి ఉన్న డీసీఎంను ఆటో ఢీకొట్టడంతో ఒకరికి సంఘటన స్థలంలోని చేయి విరిగిపోవడం జరిగిందని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయనీ వర్షం రావడంతో ప్రమాదం జరిగిన విషయం తెలుసుకోగానే అక్కడికి చేరుకొని వెంటనే ఆటోలో ప్రమాదానికి గురైన నలుగురిని గూడూరు మండల సిహెచ్సి కి తరలించి ప్రధమ చికిత్స చేయించడం జరిగిందని మరిమిట్ట గ్రామస్తులు తెలిపారు. ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వారిని గార్డెన్ ఆస్పత్రికి తరలించమని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో రాములనే వ్యక్తికి చేయి విరిగిపోవడం, విజేందర్, సొంలు, వెంకటేష్ లకు స్వల్ప గాయాలు కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

Views: 90
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు