రావిర్యాల నుంచే బ్రేక్ ఫాస్ట్ పథకం

On
రావిర్యాల నుంచే బ్రేక్ ఫాస్ట్ పథకం

మహేశ్వరం నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ రానున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం కోసం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి రావిర్యాల పాఠశాల నుంచి శుక్రవారం (అక్టోబర్-6) ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం స్కూల్లో ఏర్పాట్లను మంత్రితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. ఇక ఇదే రావిర్యాలలో రూ. 250 కోట్ల వ్యయంతో అక్టోబర్ 5న విజయ మెగా డైరీ ప్లాంట్ ప్రారంభం కానుంది.

Views: 187
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు