రావిర్యాల నుంచే బ్రేక్ ఫాస్ట్ పథకం
On
మహేశ్వరం నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ రానున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం కోసం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి రావిర్యాల పాఠశాల నుంచి శుక్రవారం (అక్టోబర్-6) ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం స్కూల్లో ఏర్పాట్లను మంత్రితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. ఇక ఇదే రావిర్యాలలో రూ. 250 కోట్ల వ్యయంతో అక్టోబర్ 5న విజయ మెగా డైరీ ప్లాంట్ ప్రారంభం కానుంది.
Views: 188
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
జిల్లా వైద్యాధికారి ని వెంటనే సస్పెండ్ చేయాలి....
22 Jan 2025 14:14:15
సరూర్ నగర్,డాక్టర్స్ కాలనీలో ఉన్న అలకానంద మల్టీస్పెషల్ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగిన ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) సభ్యులు. ..
Comment List