రావిర్యాల నుంచే బ్రేక్ ఫాస్ట్ పథకం

On
రావిర్యాల నుంచే బ్రేక్ ఫాస్ట్ పథకం

మహేశ్వరం నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ రానున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం కోసం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి రావిర్యాల పాఠశాల నుంచి శుక్రవారం (అక్టోబర్-6) ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం స్కూల్లో ఏర్పాట్లను మంత్రితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. ఇక ఇదే రావిర్యాలలో రూ. 250 కోట్ల వ్యయంతో అక్టోబర్ 5న విజయ మెగా డైరీ ప్లాంట్ ప్రారంభం కానుంది.

Views: 156
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
*జిల్లా ప్రధమ పౌరుడు అయినా సామాన్యుడే**హంగు అర్బాటాలు లేవు అధికారం ఉందని గర్వం లేదు* మహబూబాబాద్ పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సామాన్యుల వలే లైన్ లో...
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే