లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి

లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి

Screenshot_20231006_113222~2
అడ్డగుల్ల లక్ష్మి (ఫైల్ ఫోటో)

లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలోని మాందాపురం గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీబీనగర్ మండలం రాఘవపురం గ్రామానికి చెందిన అడ్డగుల్ల కిరణ్ అతని భార్య అడ్డగుల్ల లక్ష్మి(36)తో కలిసి తన బైక్ పై వలిగొండలో ఇటీవల తన మామ మరణించడంతో ఐదవ రోజు దినకర్మకు వలిగొండకు వెళ్ళుచుండగా మాందాపురం గ్రామ శివారులోకి రాగానే లారీ వారి బైకును వెనుకనుండి ఢీకొట్టడంతో బండి మీద నుంచి లక్ష్మి కిందపడగా ఆమె తలపై నుంచి లారి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని వలిగొండ ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలియజేశారు.

Views: 812
Tags:

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.