లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి

లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి

Screenshot_20231006_113222~2
అడ్డగుల్ల లక్ష్మి (ఫైల్ ఫోటో)

లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలోని మాందాపురం గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీబీనగర్ మండలం రాఘవపురం గ్రామానికి చెందిన అడ్డగుల్ల కిరణ్ అతని భార్య అడ్డగుల్ల లక్ష్మి(36)తో కలిసి తన బైక్ పై వలిగొండలో ఇటీవల తన మామ మరణించడంతో ఐదవ రోజు దినకర్మకు వలిగొండకు వెళ్ళుచుండగా మాందాపురం గ్రామ శివారులోకి రాగానే లారీ వారి బైకును వెనుకనుండి ఢీకొట్టడంతో బండి మీద నుంచి లక్ష్మి కిందపడగా ఆమె తలపై నుంచి లారి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని వలిగొండ ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలియజేశారు.

Views: 751
Tags:

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ