పోలీస్ కొలువు సాధించిన రైతు బిడ్డకి
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దా మండలం ఎనక్పల్లి గ్రామనికి చెందిన రైతు బిడ్డ హైబతి పీటర్ పోలీస్ కొలువు సాధించాడు. మొన్న విడుదలైన కానిస్టేబుల్ ఫలితాలలో వ్యవసాయ కూలీలైన సిద్రం-శాంతమ్మ దంపతుల పెద్ద కుమారుడు అయినా హైబతి పీటర్ ఏఆర్ పోలీస్ ఉద్యోగం సాధించి గ్రామంలో ప్రజల ప్రశంసలు పొందుతున్నాడు.సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ప్రభుత్వం ఉద్యోగం సాధించడం వల్ల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Views: 453
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 May 2025 17:08:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
Comment List