మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం

అంతక్రియల ఖర్చుల నిమిత్తం పదివేల సహాయం

On
మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బి.ఎన్.రెడ్డి.ట్రస్ట్ చైర్మెన్ శేఖర్ రెడ్డి

యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన జేనిగే బాలయ్య అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.ఈ విషయాన్ని తెలుసుకున్న బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ ఛైర్మన్ శేఖర్ రెడ్డి మృతుడి స్వస్థలానికి చేరుకొని మృతుడి పార్థివ దేహానికి నివాళులు అర్పించడం జరిగింది.అలాగే వారి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కొరకు తన వంతు 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.నిరుపేద కుటుంబాలకు  అండగా నిలవడంలో ఎల్లప్పుడు బి.ఎన్.రెడ్డి ట్రస్టు ముందుంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొంగళ్ళ జోగిరెడ్డి,వార్డు సభ్యులు ఓరుగంటి రాధికశేఖర్,బండి ఉమారానిఅలెగ్జాండర్,గ్రామస్థులు ముచ్చర్ల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 9

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 2 : పాల్వంచ మండలం, కేశవాపురం జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి) మంగళవారం చంద్రగ్రహణం...
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..
ఇంటర్ ఎగ్జామ్స్.., సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి!