మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం

అంతక్రియల ఖర్చుల నిమిత్తం పదివేల సహాయం

On
మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బి.ఎన్.రెడ్డి.ట్రస్ట్ చైర్మెన్ శేఖర్ రెడ్డి

యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన జేనిగే బాలయ్య అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.ఈ విషయాన్ని తెలుసుకున్న బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ ఛైర్మన్ శేఖర్ రెడ్డి మృతుడి స్వస్థలానికి చేరుకొని మృతుడి పార్థివ దేహానికి నివాళులు అర్పించడం జరిగింది.అలాగే వారి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కొరకు తన వంతు 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.నిరుపేద కుటుంబాలకు  అండగా నిలవడంలో ఎల్లప్పుడు బి.ఎన్.రెడ్డి ట్రస్టు ముందుంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొంగళ్ళ జోగిరెడ్డి,వార్డు సభ్యులు ఓరుగంటి రాధికశేఖర్,బండి ఉమారానిఅలెగ్జాండర్,గ్రామస్థులు ముచ్చర్ల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 3 : కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటికి ఆశాభావంతో ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు బి ప్లామ్స్ అందించడంతో ఉత్కంఠ వీడింది....
టికెట్ ఎవరికైనా గెలుపు కోసం కృషి చేయండి
బిఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు
కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా బిఆర్ఎస్ బైక్ ర్యాలీ 
కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్–సిపిఐ పొత్తు చిత్తు అయిందా?
కొత్తగూడెం కార్పొరేషన్ అభ్యర్థుల స్కృట్నీ
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం పరిధిలో ఐటిపాముల గ్రామంలో రైస్ 360 కన్సల్టేషన్ మీటింగ్