మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం

అంతక్రియల ఖర్చుల నిమిత్తం పదివేల సహాయం

On
మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బి.ఎన్.రెడ్డి.ట్రస్ట్ చైర్మెన్ శేఖర్ రెడ్డి

యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన జేనిగే బాలయ్య అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.ఈ విషయాన్ని తెలుసుకున్న బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ ఛైర్మన్ శేఖర్ రెడ్డి మృతుడి స్వస్థలానికి చేరుకొని మృతుడి పార్థివ దేహానికి నివాళులు అర్పించడం జరిగింది.అలాగే వారి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కొరకు తన వంతు 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.నిరుపేద కుటుంబాలకు  అండగా నిలవడంలో ఎల్లప్పుడు బి.ఎన్.రెడ్డి ట్రస్టు ముందుంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొంగళ్ళ జోగిరెడ్డి,వార్డు సభ్యులు ఓరుగంటి రాధికశేఖర్,బండి ఉమారానిఅలెగ్జాండర్,గ్రామస్థులు ముచ్చర్ల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 9

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు