మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం

అంతక్రియల ఖర్చుల నిమిత్తం పదివేల సహాయం

On
మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బి.ఎన్.రెడ్డి.ట్రస్ట్ చైర్మెన్ శేఖర్ రెడ్డి

యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన జేనిగే బాలయ్య అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.ఈ విషయాన్ని తెలుసుకున్న బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ ఛైర్మన్ శేఖర్ రెడ్డి మృతుడి స్వస్థలానికి చేరుకొని మృతుడి పార్థివ దేహానికి నివాళులు అర్పించడం జరిగింది.అలాగే వారి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కొరకు తన వంతు 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.నిరుపేద కుటుంబాలకు  అండగా నిలవడంలో ఎల్లప్పుడు బి.ఎన్.రెడ్డి ట్రస్టు ముందుంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొంగళ్ళ జోగిరెడ్డి,వార్డు సభ్యులు ఓరుగంటి రాధికశేఖర్,బండి ఉమారానిఅలెగ్జాండర్,గ్రామస్థులు ముచ్చర్ల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఖమ్మం నగర మేయర్  పునుకొల్లు నీరజ ను  పరామర్శించిన మంత్రి తుమ్మల ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
ఖమ్మం డిసెంబర్ 14 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు....
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్