బిఆర్ఎస్ కు ఏకగ్రీవంగా మద్దతు

నిజాంసాగర్ మండలంలోని మల్లూరు

By Venkat
On
బిఆర్ఎస్ కు ఏకగ్రీవంగా మద్దతు

గొర్రెలు మరియు మేకల పెంపకం దారులు

మల్లూరు గ్రామానికి చెందిన 26 కుటుంబాలు బిఆర్ఎస్ కు ఏకగ్రీవంగా మద్దతు

నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన గొర్రెలు మరియు మేకల పెంపకం దారులు 26 కుటుంబాలు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి మా మద్దతు తెలుపుతున్నామని జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హనుమంత్ సిండికే మా మద్దతు తెలుపుతున్నామంటూ ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందజేశారు దాంతోపాటు టిఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని పార్టీలో చేరారు కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మనోహర్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు విట్టల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్ సొసైటీ చైర్మన్ కళ్యాణి విట్టల్ రెడ్డి మల్లూరు సర్పంచ్ బాబు సెట్ నాయకులు జయంత్ రెడ్డి సుభాష్ తదితరులు ఉన్నారు.IMG_20231011_121550_049-696x522

 

Views: 110
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజలందరు అప్రమత్తం వుండాలి... ప్రజలందరు అప్రమత్తం వుండాలి...
ప్రజలందరు అప్రమత్తం వుండాలి.. హయత్ నగర్ ఎస్.హెచ్.ఓ పల్స  నాగరాజు గౌడ్.. హయత్ నగర్ ఎస్.హెచ్.ఓ పల్స  నాగరాజు గౌడ్.. ఎల్బీనగర్ ఆగస్టు 13 న్యూస్ ఇండియా...
కలెక్టర్ కార్యాలయం లోని 'సి - సెక్షన్లో' ఆశిస్తుంది ఏమిటి?
సెలవులకు ఊరెళ్తున్నారా.. జరభద్రం
రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రభుత్వ భవనాలపై’ సోలార్ ప్లాంట్లు
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం