వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

పులిగిల్ల గ్రామం నుండి అధిక సంఖ్యలో చేరిన కార్యకర్తలు

On
 వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

IMG_20231011_161633

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పలువురు వివిధ పార్టీల (సిపిఎం, బీఆర్ఎస్) పార్టీల నుండి కార్యకర్తలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీలోకి చేరిన అందరికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. దిన దినంగా అభివృద్ధి చెందుతున్న కాంగ్రెస్ పార్టీ చెందుతున్న అభివృద్ధిని చూసి గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారు వేముల వంశీ, వడ్లకొండ నాగరాజు, బొడ్డు అనిల్, వేముల విష్ణు, మరబోయిన ప్రశాంత్, మారబోయిన భాను, బొడ్డు జహంగీర్, బొడ్డు సత్తయ్య,వడ్లకొండ మహేష్, రాచమల్ల భాస్కర్ వేముల శివకుమార్, వడ్డేమాన్ కమలాకర్ వడ్డేమాను శ్రీకాంత్ సంఘపాక రంజిత్ కుమార్, వేముల లక్ష్మణ్, వేముల శివమణి, నూతన గంటి మున్న రాచమల్ల కార్తీక్ పలువురు పార్టీలోకి చేరడం జరిగింది.

Views: 632
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 20:ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని...
వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్ ఆరా 
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ
సింగరేణిలో వ్రాత పరీక్షలు
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..