వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

పులిగిల్ల గ్రామం నుండి అధిక సంఖ్యలో చేరిన కార్యకర్తలు

On
 వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

IMG_20231011_161633

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పలువురు వివిధ పార్టీల (సిపిఎం, బీఆర్ఎస్) పార్టీల నుండి కార్యకర్తలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీలోకి చేరిన అందరికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. దిన దినంగా అభివృద్ధి చెందుతున్న కాంగ్రెస్ పార్టీ చెందుతున్న అభివృద్ధిని చూసి గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారు వేముల వంశీ, వడ్లకొండ నాగరాజు, బొడ్డు అనిల్, వేముల విష్ణు, మరబోయిన ప్రశాంత్, మారబోయిన భాను, బొడ్డు జహంగీర్, బొడ్డు సత్తయ్య,వడ్లకొండ మహేష్, రాచమల్ల భాస్కర్ వేముల శివకుమార్, వడ్డేమాన్ కమలాకర్ వడ్డేమాను శ్రీకాంత్ సంఘపాక రంజిత్ కుమార్, వేముల లక్ష్మణ్, వేముల శివమణి, నూతన గంటి మున్న రాచమల్ల కార్తీక్ పలువురు పార్టీలోకి చేరడం జరిగింది.

Views: 631
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
  మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు సెంటర్:- తొర్రూరు మున్సిపాలిటీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత 40 ఏళ్లుగా వైద్య వృత్తిలో, 20 ఏళ్లుగా సామాజిక సేవా రంగంలో
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.