వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

పులిగిల్ల గ్రామం నుండి అధిక సంఖ్యలో చేరిన కార్యకర్తలు

On
 వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

IMG_20231011_161633

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పలువురు వివిధ పార్టీల (సిపిఎం, బీఆర్ఎస్) పార్టీల నుండి కార్యకర్తలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీలోకి చేరిన అందరికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. దిన దినంగా అభివృద్ధి చెందుతున్న కాంగ్రెస్ పార్టీ చెందుతున్న అభివృద్ధిని చూసి గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారు వేముల వంశీ, వడ్లకొండ నాగరాజు, బొడ్డు అనిల్, వేముల విష్ణు, మరబోయిన ప్రశాంత్, మారబోయిన భాను, బొడ్డు జహంగీర్, బొడ్డు సత్తయ్య,వడ్లకొండ మహేష్, రాచమల్ల భాస్కర్ వేముల శివకుమార్, వడ్డేమాన్ కమలాకర్ వడ్డేమాను శ్రీకాంత్ సంఘపాక రంజిత్ కుమార్, వేముల లక్ష్మణ్, వేముల శివమణి, నూతన గంటి మున్న రాచమల్ల కార్తీక్ పలువురు పార్టీలోకి చేరడం జరిగింది.

Views: 630
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..