నెలరోజులు గడుస్తున్న పట్టించుకోని అధికారులు..

On
నెలరోజులు గడుస్తున్న పట్టించుకోని అధికారులు..

IMG-20231012-WA0759
పరిశీలిస్తున్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

ఎల్బీనగర్ నియోజకవర్గం డివిజన్ పరిధిలోని పద్మావతి కాలనీలో భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ మాన్యువల్ కృంగి నెల రోజులు గడుస్తున్న అధికారులు ఎలాంటి మరమ్మత్తులు జరకపోవడంతో కాలనీవాసులు ప్రమాదాలకు బలవుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో గురువారం స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, కాలనీ వాసులతో కలిసి మ్యానువలను పరిశీలించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే మ్యానువల్ని యుద్ధ ప్రాతిపదికన పరమతులు చేపట్టాలని అధికారులకు చరవాణి ద్వారా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మావతి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Views: 30

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక