రెండు లక్షల రూపాయలు స్వాధీనం..
On
వాహన తనిఖీల్లో రూ. రెండు లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన అబ్దుల్లాపూర్మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం రాత్రి సంపూర్ణ హోటల్ దగ్గర 11 గంటలకి వాహన తనిఖీలలో కారులో తరలిస్తున్న
![IMG-20231013-WA0011](https://www.newsindiatelugu.com/media/2023-10/img-20231013-wa00111.jpg)
నల్గొండ కు చెందిన వ్యక్తి తీసుకువెళ్తున్న రెండు లక్షల రూపాయలని అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు స్వాధీనం చేసినట్లు సీఐ ఎ. మన్మోహన్ తెలిపారు.
Views: 107
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Jul 2024 16:37:18
ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
Comment List