బూత్ కమిటీ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన... *మహబూబాబాద్ శాసన సభ్యులు*  *బానోత్ శంకర్ నాయక్ గారు.* 

బూత్ కమిటీ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన... *మహబూబాబాద్ శాసన సభ్యులు*  *బానోత్ శంకర్ నాయక్ గారు.* 

 

*భారాస పార్టీ గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేయాలి -  ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ గారు.*

ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గంలో భారాస పార్టీ గెలుపు కొరకు మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 01వ వార్డు ఈదులపూసపల్లి గ్రామంలో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన...
*మహబూబాబాద్ శాసన సభ్యులు* 
*బానోత్ శంకర్ నాయక్ గారు.* IMG-20231014-WA0041IMG-20231014-WA0041

ఈ సమావేశంలో... 
మున్సిపల్ చైర్మన్ డా. రామ్మోహన్ రెడ్డి గారు,
సీనియర్ నాయకులు మార్నేని వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు గద్దె రవి, యూత్ అధ్యక్షులు యాళ్ల మురళీధర్ రెడ్డి, ఇంచార్జ్ సుధగాని మురళి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం...

Views: 1
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ