ద్విచక్ర వాహనాల నిందితులు అరెస్టు... 

ఇద్దరు వ్యక్తులను రిమాండ్ కు తరలించారు.

On
ద్విచక్ర వాహనాల నిందితులు అరెస్టు... 

నింధితుల నుండి 10 లక్షల 40,000 వేల రూపాయలు విలువ చేసే ఒక ఆటో, 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుడు గతంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు డిసిపి వెల్లడించారు.

అబ్దుల్లాపుర్మెట్, పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా మంగళవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు బండారి శివ(23)తండ్రి వెంకటేష్, మచ్చ రూపేష్(20) తండ్రి నగేష్ లను అదుపులోకి తీసుకొని  విచారించగా పార్కింగ్ చేసిన వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎల్బీనగర్ డిసిపి సాయి శ్రీ తెలిపారు. బుధవారం అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపి బీమ్ రెడ్డి, ఇన్స్పెక్టర్ మన్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిసిపి సాయి శ్రీ మాట్లాడుతూ... నింధితుల నుండి 10 లక్షల 40,000 వేల రూపాయలు విలువ చేసే ఒక ఆటో, 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుడు గతంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు డిసిపి వెల్లడించారు.

IMG-20231018-WA1214
నిందితులు బండారి శివ, మచ్చ రూపేష్.

కేసు చేదనలో చురుకుగా వ్యవహరించిన డిఐ వెంకట్రాంరెడ్డిని, కానిస్టేబుల్ లను ప్రశంసించి రివార్డు అందజేశారు.

Views: 101

About The Author

Post Comment

Comment List

Latest News

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం మత్తులో దాడులు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే సూచించాం, ప్రజల భద్రత మా ప్రథమ కర్తవ్యము. ఇటువంటి...
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..