గద్దర్ వారసులు ఎవరు?

గద్దర్ కుటుంబంలో బయటపడ్డ రాజకీయ విభేదాలు.. టికెట్ కోసం వారసుల మధ్య పోటీ

By Teja
On
గద్దర్ వారసులు ఎవరు?

ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుటుంబంలో విభేదాలు రాజకీయంగా బయటపడ్డాయి. కంటోన్మెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆశించిన గద్దర్ కొడుకు సూర్యంకు సొంత కుటుంబం నుంచే ఎదురు దెబ్బ తగిలింది. ఇంతకీ గద్దర్ కుటుంబం ఏం జరుగుతుంది..?

గద్దర్Gaddaar చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల విభేదాలు బయటకు వచ్చాయి. గద్దర్ కొడుకు సూర్యంకు 2018 లోని పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని భావించారు. కానీ ఆయన పోటీకి వెనక్కి తగ్గడంతో టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గద్దర్‌కు కొత్త సంబంధాలు ఏర్పాటులో ఈసారి పోటీ చేస్తారని భావించారు. కానీ గద్దర్ అకాల మరణం తర్వాత గద్దర్ కొడుకు సూర్యంకు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా గద్దర్ కూతురు వెన్నెల ప్రెస్ మీట్ పెట్టి.. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

దీంతో గద్దర్ ప్రజా పార్టీ వారసులు ఎవరన్న చర్చ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందన్న చర్చ ప్రారంభం అయింది. దీంతో కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి రాజకీయ విభేదాలు ఒకసారి గా బయటకు వచ్చాయి. ఇంతకీ గద్దరు వారుసులు ఇద్దరిలో రాజకీయ వారసులు ఎవరో, కాంగ్రెస్ పార్టీ గద్దర్ కొడుకు సూర్యంకు.. కూతురు వెన్నెలకి టికెట్ ఇస్తారో  వేచి చూడాల్సి ఉంది.

Views: 20

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి