టేక్మాల్ మండలంలో ఆర్ఎస్ కు బిగ్ షాక్ మాజీ జడ్పీటీసీ మొగులయ్య దామోదర్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిక

టేక్మాల్ మండలంలో ఆర్ఎస్ కు బిగ్ షాక్ మాజీ జడ్పీటీసీ మొగులయ్య దామోదర్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిక

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండలంలోని తెలంగాణ   రాష్ట్ర మలిదశ ఉద్యమకారుడు, బారాస పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ జడ్పీటీసీ బేగారి మొగులయ్య దసరా పండగ రోజున రాష్ట్ర నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో బారాస పార్టీ ని వీడుతూ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆయన మాట్లాడుతూ క్రాంతి కిరణ్ స్థానిక నాయకుడు అని చెప్పుకుంటూ నియోజకవర్గములో ఉన్న ఇతర స్థానిక దళిత నేతలని ఎదగనివకుండా అవమానించారని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలో ఆందోల్ చరిత్రలోనే ఎవరికి రాని 30 నుండి 40 వేల మెజారిటీతో దామోదర రాజనర్సింహ విజయం సాధిస్తారు అని అన్నారు.రాబోయే రోజుల్లో ఇంకా భారీగా చేరికలు ఉంటాయని అన్నారు. ఆయన వెంట యువ నాయకులు వినోద్, భూషనం, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 15
Tags:

Post Comment

Comment List

Latest News

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం చాలా హాట్.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం చాలా హాట్..
రేపటి మియాపూర్ ఎక్కడో తెలుసా? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ కోసం కావాలా?మీరు ఎప్పుడైనా ఇలా ఫీలయ్యారా.ఒకప్పుడు చాలా చీప్ గా ఉన్న ఒక ఏరియా ఇప్పుడు...
పాకిస్థాన్‌లో ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా ఉన్న నగరం ఇదే.. అక్కడ హిందూ జనాభా ఎంత?
మళ్లీ చురుకైన నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు ఛాన్స్!
31 ఏళ్లుగా థియేటర్‌లో ఆడుతున్న సినిమా ఇదే.. భారతీయ సినీ చరిత్రలో చెరగని రికార్డు!
అప్పులు చెల్లించలేకపోతున్నారా? దివాలా పిటిషన్ అంటే ఏమిటి.. చట్టం ఏం చెబుతోంది?
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో కొత్త స్పెషల్ ట్రైన్స్.. ప్రయాణం మరింత సులభం!
రూపాయిని లక్ష చేసే మైండ్‌సెట్! విజయవంతమైన వ్యాపార కుటుంబాల నుంచి నేర్చుకోవాల్సిన 5 ఆర్థిక రహస్యాలు