నకిరేకల్ పట్టణంలోని బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
నకిరేకల్ పట్టణంలోని బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు

 న్యూస్ ఇండియా తెలుగు, అక్టోబర్ 30 (నల్గొండ జిల్లా ప్రతినిధి) :నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 07వ వార్డుకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు  నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే  వేముల వీరేశం గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి రానున్న ఎన్నికల్లో తమకు సంపూర్ణమైన మద్దతుగా ఉంటామని తెలిపారు. 

కట్టంగూరు మండలం పరిధిలోని గార్లబాయిగూడెం వార్డు మెంబర్ పర్వతం రాకేష్, శిరిశాల జనార్ధన్, శిరిశాల నరేష్ ,శిరిశాల సతీష్, గార్ష కృష్ణ, పర్వతం రాములు, పర్వతం ఎల్లయ్య, శిరిశాల భాస్కర్ ,పర్వతం వెంకన్న బత్తుల కృష్ణ, శిరిశాల రమేష్, శిరీశాల పరమేష్,పర్వతం వెంకన్న, చిన్న కాశయ్య చింతా బాలకృష్ణ సిరిశాల భాస్కరయ్యా గారికి కాంగ్రెస్ కాండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే  వేముల వీరేశం. 

Views: 99

About The Author

Post Comment

Comment List

Latest News

'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి 'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ముఖ్య అతిధి గా ‘టీజీఐఐసీ చైర్ పర్సన్’
కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి
ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య