మహోన్నత సేవా పధకానికి ఎంపికైన ప్రకాశం ఏసీబీ డిఎస్పీ
On
ప్రకాశం న్యూస్ ఇండియా :
విది నిర్వహణలో భాగంగా ఉత్తమ సేవలు అందించిన ప్రకాశం జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారి డిఎస్పీ శ్రీనివాసరావు ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ గమనించింది.ఉన్నతమైన సేవలు అందించిన అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ శ్రీనివాసరావును మహోన్నత సేవా ప్రశంసా పత్రాన్ని ఎంపిక చేశారు.ఈ మేరకు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ హరీష్ గుప్తా మంగళవారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ ప్రశంసా పత్రాన్ని డిఎస్పీ శ్రీనివాసరావు ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా 2023 నవంబర్ 1 న అందుకోనున్నారు.
Views: 219
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
18 Aug 2026 10:42:27
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్ ఎండీ రకమ్ సింగ్ రాణా, సినీ నటుడు హరీష్కుమార్ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్ భూమి చైర్మన్, ఎండీ కొత్త...

Comment List