కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగంపై కక్ష గట్టింది : మంత్రి హరీష్‌రావు

On

కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగంపై కక్ష గట్టిందని.. మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కొమరవెళ్లి మల్లన్న కల్యాణోత్సవ వేడుకల్లో పాల్గొన్న హారీష్‌రావు.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మోదీ నల్ల చట్టాలను రద్దు చేశామని ప్రకటిస్తే.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌ తిరిగి వాటిని ప్రవేశ పెడతామనడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల కోసమే సాగు చట్టాలు రద్దు చేశారేమో అన్న అనుమానం వస్తుందన్నారు. […]

కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగంపై కక్ష గట్టిందని.. మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కొమరవెళ్లి మల్లన్న కల్యాణోత్సవ వేడుకల్లో పాల్గొన్న హారీష్‌రావు.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మోదీ నల్ల చట్టాలను రద్దు చేశామని ప్రకటిస్తే.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌ తిరిగి వాటిని ప్రవేశ పెడతామనడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల కోసమే సాగు చట్టాలు రద్దు చేశారేమో అన్న అనుమానం వస్తుందన్నారు. ఇక కేంద్ర మంత్రి తోమర్‌ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.