ఇబ్రహీంపట్నంలో ప్రచారం జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ

పెద్ద అంబర్పేట్ వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి

On
ఇబ్రహీంపట్నంలో ప్రచారం జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ

 

అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 05 (

IMG_20231105_214904
ప్రచారంలో పాల్గొన్న వైస్ చైర్ పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి

న్యూస్ ఇండియా తెలుగు): ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైస్ చైర్ పర్సన్ చామా సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి అన్నారు. ఆమె ఆధ్వర్యంలో కుంట్లూర్ 20 వార్డ్ లోని శ్రీనగర్ కాలనీ( 78), 21 వార్డ్ లోని వీకర్ సెక్షన్ కాలనీలో ఇంటింటి ప్రచారం చేసారు. మల్రెడ్డి రంగారెడ్డి కి ఓట్ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కాంగ్రేస్ జెండాను రెపరెప లాడిస్తామని వైస్ చైర్మన్ చామా సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి కి కాలనీలోని ప్రతి ఒక్కరూ హామీ ఇచ్చారు. ప్రచారానికి కాంగ్రేస్ నాయకులు చామా రవీందర్ రెడ్డి, 20 వార్డ్ కౌన్సిలర్ జోర్క గీతా శ్రీరాములు, కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ హాజరత్ బేగం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రేస్ యూత్ అధ్యక్షుడు చామా అనుకిరణ్ రెడ్డి, కాంగ్రేస్ నాయకులు ఓరుగంటి కొండల్ గౌడ్, పర్వతి శ్రీనివాస్ రెడ్డి, జోర్క లక్ష్మణ్, బద్దం రాజశేఖరరెడ్డి, ముస్కు సునీల్ రెడ్డి, ఓరుగంటి శ్రీకాంత్ గౌడ్, జోర్క రవి, యానాలా మచ్చారెడ్డి, మద్ది శంకర్ యాదవ్, శ్రీనగర్ కాలనీ వాసులు, వీకర్ సెక్షన్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Views: 88

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ