ఇబ్రహీంపట్నంలో ప్రచారం జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ

పెద్ద అంబర్పేట్ వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి

On
ఇబ్రహీంపట్నంలో ప్రచారం జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ

 

అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 05 (

IMG_20231105_214904
ప్రచారంలో పాల్గొన్న వైస్ చైర్ పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి

న్యూస్ ఇండియా తెలుగు): ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైస్ చైర్ పర్సన్ చామా సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి అన్నారు. ఆమె ఆధ్వర్యంలో కుంట్లూర్ 20 వార్డ్ లోని శ్రీనగర్ కాలనీ( 78), 21 వార్డ్ లోని వీకర్ సెక్షన్ కాలనీలో ఇంటింటి ప్రచారం చేసారు. మల్రెడ్డి రంగారెడ్డి కి ఓట్ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కాంగ్రేస్ జెండాను రెపరెప లాడిస్తామని వైస్ చైర్మన్ చామా సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి కి కాలనీలోని ప్రతి ఒక్కరూ హామీ ఇచ్చారు. ప్రచారానికి కాంగ్రేస్ నాయకులు చామా రవీందర్ రెడ్డి, 20 వార్డ్ కౌన్సిలర్ జోర్క గీతా శ్రీరాములు, కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ హాజరత్ బేగం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రేస్ యూత్ అధ్యక్షుడు చామా అనుకిరణ్ రెడ్డి, కాంగ్రేస్ నాయకులు ఓరుగంటి కొండల్ గౌడ్, పర్వతి శ్రీనివాస్ రెడ్డి, జోర్క లక్ష్మణ్, బద్దం రాజశేఖరరెడ్డి, ముస్కు సునీల్ రెడ్డి, ఓరుగంటి శ్రీకాంత్ గౌడ్, జోర్క రవి, యానాలా మచ్చారెడ్డి, మద్ది శంకర్ యాదవ్, శ్రీనగర్ కాలనీ వాసులు, వీకర్ సెక్షన్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Views: 31

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*