తెలంగాణలో బీ.సీ నుండి తొలగింపబడ్డ 26 కులాలను

బీ.సీ లో చేర్చకపోవడం రాజకీయ నష్టం తప్పదు

By Venkat
On
తెలంగాణలో బీ.సీ నుండి తొలగింపబడ్డ 26 కులాలను

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు బీసీ లో  ఉన్న 26 కులాలను O.C లో చేర్చడం బహిరంగ రాజ్యంగా ఉల్లంఘన లాంటిదని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు వ్యాఖ్యానించారు 2014 ముందు బీసీ లో ఉన్న  26 కులాలు  అయినటువంటి  గవర .శెట్టిబలిజ .కొప్పుల వెలమ .తూర్పు కాపు .పాందర .కూరాకుల . పోలినాటి  వెలమ . కలింగ .సుందర  .అరవ .బేరి వైశ్య .అతిరస .
నాగ వడ్డీలు .కుంచేటి .గుడియా .బండర .కొరచ . సామంతుల. కేవుటో.  కేవుత .అగరు .అతగర.గోదబ.జక్కల .కంద్ర .నాగవంశ 
అయినటువంటి 26 బీసీ కులాలను తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అన్యాయంగా రాజ్యాంగ విరుద్ధంగా O.C  చేర్చరని వీటిపై గతంలో రాష్ట్ర హైకోర్టు కి అదే విధంగా సుప్రీంకోర్టుకి 26 కులాల JAC నాయకులు వెళ్లారని అయినా ప్రభుత్వం తరఫునుంచి సరైన ఆధారాలు చూపించలేదని గతంలో కూడా ప్రభుత్వాలు 2018 లో  హామీ ఇచ్చిన దాన్ని ఏమాత్రం అమలు చేయలేదని అదేవిధంగా తెలంగాణ గవర్నర్ గారికి  కూడా JAC ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా జేఏసీ నాయకులు వినతి పత్రాలు సమర్పించారు అయినా ఈ అంశాన్ని ప్రభుత్వాలు కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు 26 కులాల విషయంలో మౌనం  వహించిన వాళ్ళకి కచ్చితంగా  రాజకీయ నష్టాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఆడారి  తెలియజేశారు .IMG-20231105-WA0759

Views: 22
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..