ఎలక్షన్స్ వద్దంటున్న బండమీది గ్రామ ప్రజలు

బీటీ రోడ్లు వేసినాకనే ఎలక్షన్స్ అంటున్న గ్రామస్తులు

On
ఎలక్షన్స్ వద్దంటున్న బండమీది గ్రామ ప్రజలు

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 8( నల్లగొండ జిల్లా ప్రతినిధి): నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ బండమీదిగూడెం (ఊట్కూరు ఆమ్లెట్) శాలిగౌరారం మండలం పరిధిలోని ఉన్నది 2018లో ఏరుపడిన తర్వాత మా ఊరికి మొదటిసారిగా వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఊట్కూర్ నుంచి బండమీది గూడానికి రోడ్డు వేస్తానని హామీ ఇచ్చారు.అలాగే డ్రైనేజీ వ్యవస్థ నూతన గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణం ఫండ్స్ ఇస్తారని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిలో బండమీది గూడెం ముందంజలో ఉంటదని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏ నాయకుడైతే మా గ్రామానికి బీటీ రోడ్లు వేస్తానని హామీ ఇస్తారో వారికి ఊరు మొత్తం ఏకపక్షంగా ఉండి ఓటు వేస్తామని గ్రామ ప్రజలు నిర్ణయం తీసుకున్నాం అన్నారు.మును ముందు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం తెలియజేశారు.ఏ నాయకుడు రానిపక్షంలో ఎలక్షన్ బై కట్ చేస్తామని నాయకులపై మండిపడ్డారు.

Views: 160

About The Author

Post Comment

Comment List

Latest News

మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన... మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన...
మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన.. పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట...  పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట......
బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ బహుమతులు ప్రదానం
ఫిబ్రవరి 8, 9న జరిగే మత్స్య . మహిళ జాతీయ సదస్సు జయప్రదం చేయాలి..
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు కు జాతీయ పురస్కారం...
సార్..ప్లీజ్ స్మోకింగ్ మానేయండి. "మాచన" అభ్యర్థన
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్