పొట్ పల్లి లో బిఆర్ఎస్ షాక్

On
పొట్ పల్లి లో బిఆర్ఎస్ షాక్

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని పొట్పల్లి గ్రామనికి చెందిన బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ సురేష్ షేట్కార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ రెడ్డి సమక్షంలో మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నరూ 15 కుటుంబాలు సుమారు 80 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినారు చేరిన వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామస్థులు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ లో 9 సంవత్సరంలో గ్రామంలో ఏలాంటి అభివృద్ధి పనులు జరగలేదు.తెలంగాణ రాష్ట్ర నీళ్లు నిధులు నియామకాలు కొరకు తెచ్చుకున రాష్ట్రంలో నీళ్లు రాలేదు నియామకాలు చేపట్టాలి నిధులు మంజూరు కాలే IMG-20231121-WA0022బిఆర్ఎస్ పార్టీ లో తాగిన ప్రాధాన్యత లేదు అన్నారు.త్యాగాలు లో తెచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్రని తాగుబోతుల రాష్ట్ర గా మార్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ చేరినట్లు తెలిపారు.చేరినవారు ప్రకాష్, ఏశప్ప,ఎం. సాంబాజీ రావు, ఎం. సంతోష్, భగవంత్ రావు, మత్కూరి నర్షుగొండ, ఇస్మాయిల్, రవికుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంగారెడ్డి రాంరెడ్డి సంతోష్ చారి, సాయిలు చారి, పండరి, సునంత్, దేవిదష్, నాగప్ప, అబ్రం, ఆనంద్, మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Views: 77

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ