యశస్వినీ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్న తండావాసులు..

యశస్వినీ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్న తండావాసులు..

 

పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం పెద్దతండ, మాదాపురం, తూర్పు తండా, గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి IMG-20231126-WA0254 పర్యటించారు. గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అనంతరం సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు ఒక్కరు కూడా అభివృద్ధికి నోచుకోలేదని, కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడింది. తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే, ఏ ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని నీచలు బిఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఆరు గ్యారెంటీ కార్డులను అమలు చేస్తామన్నారు. రాబోయే నాలుగు రోజులు ప్రతి ఒక్క కార్యకర్త గ్రామస్థాయి నుండి కష్టపడాలన్నారు.

Views: 72
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

మళ్లీ చురుకైన నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు ఛాన్స్! మళ్లీ చురుకైన నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు ఛాన్స్!
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ వ్యవస్థతో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని...
31 ఏళ్లుగా థియేటర్‌లో ఆడుతున్న సినిమా ఇదే.. భారతీయ సినీ చరిత్రలో చెరగని రికార్డు!
అప్పులు చెల్లించలేకపోతున్నారా? దివాలా పిటిషన్ అంటే ఏమిటి.. చట్టం ఏం చెబుతోంది?
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో కొత్త స్పెషల్ ట్రైన్స్.. ప్రయాణం మరింత సులభం!
రూపాయిని లక్ష చేసే మైండ్‌సెట్! విజయవంతమైన వ్యాపార కుటుంబాల నుంచి నేర్చుకోవాల్సిన 5 ఆర్థిక రహస్యాలు
లోన్ పూర్తిగా చెల్లించారా? ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే తర్వాత పెద్ద సమస్యలు రావచ్చు!
మనీ ప్లాంట్ వాస్తు రహస్యం ఇదే.. ఈ దిక్కులో ఉంచితే శుభమని ఎందుకు చెబుతారు?