ఎమ్మెల్యే గాదరి కిషోర్ పది సంవత్సరాలైనా ఈ ఊరి గురించి పట్టించుకోవడం లేదు... బండ మీది గ్రామ ప్రజలు 

On
ఎమ్మెల్యే గాదరి కిషోర్ పది సంవత్సరాలైనా ఈ ఊరి గురించి పట్టించుకోవడం లేదు... బండ మీది గ్రామ ప్రజలు 

 

న్యూస్ఇం డియా తెలుగు, నవంబర్ 28 (నల్గొండ జిల్లా ప్రతినిధి) శాలిగౌరారం మండలం బండమీదిగూడెం లో ఇప్పటివరకు టిఆర్ఎస్ ప్రభుత్వం అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ 10 సంవత్సరాలైనా ఈ ఊరి గురించి పట్టించుకోవడం లేదు కనీసం ఈ ఊర్లో రోడ్డు వసతి కల్పించకపోవడం దురదృష్టకరం ఇప్పటివరకు పూరి ప్రజలంతా ఊరి ప్రజలంతా ఒక్క మాటగా ఏకతాటిపై ఉండి మా ఊరికి ఓట్లు అడగడానికి రావాలి అంటే రోడ్లు వేసిన వారికి మాకు రోడ్లు వేస్తామని చెప్పే వారికి మా ఓట్లు వేస్తాము అని ఊరు ప్రజలంతా అనడం చాలా సంతోషంగా ఉంది అన్నారు నేను కాంగ్రెస్ అభ్యర్థిగా మందుల శామ్యూల్ అను నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గెలిచిన తర్వాత ఆరు నెలల లోపు ఈ రోడ్డు వేసే బాధ్యత నాది అని ప్రజల ముందు ప్రమాణం చేస్తున్న అన్నారు అలాగే టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో మందుల శామ్యూల్ ఆధ్వర్యంలో చేరడం జరిగింది.

Views: 34

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక