కుసంగి గ్రామంలో దామోదర్ రాజనర్సింహ జన్మదిన వేడుకలు టేక్మాల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్

కుసంగి గ్రామంలో దామోదర్ రాజనర్సింహ జన్మదిన వేడుకలు టేక్మాల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్

న్యూస్ ఇండియా తెలుగు (డిసెంబర్ 5 టేక్మాల్ ప్రతినిధి జైపాల్) అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి గ్రామంలో బలహీన వర్గాల ఆశ జ్యోతి అందోల్ నియోజకవర్గ శాసనసభ్యులు దామోదర రాజనర్సింహ మరియు యువ నాయకులురాలు త్రిష దామోదర్ గార్ల జన్మదిన వేడుకలు పురస్కరించుకుని స్థానిక గ్రామ పంచాయతీ వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి, బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు లచమ్మ అంజయ్య, పార్టీ అద్యక్షులు సుబ్బారావు, ఎన్ ఎస్ యు ఐ మండల ప్రధాన కార్యదర్శి వెంకట్ గౌడ్, సీనియర్ నాయకులు ఎండి ఆరిఫ్, మాజీ ఉప సర్పంచ్ నారాయణ గౌడ్, పేరట్ల లడ్డు, గొల్ల భూమయ్య ,నాగమొల్ల శ్రీశైలం, బుడ్డోల్ల సంగయ్య, బేగరి శంకరయ్య, బేగారి గోపాల్, పెద్దంకమొల్ల లక్ష్మయ్య, ఎల్ల గౌడ్, వెంకయ్య, గ్రామ సోషల్ మీడియా కో ఆర్డినెటర్స్ పిట్ల పాండు, పెద్దపురం కృష్ణ, యువజన కాంగ్రెస్ నాయకులు, అనిల్ గౌడ్, రమేష్ గౌడ్, మరాఠీ సాయిలు, కుమ్మరి రాజు, అనిల్ గౌడ్, బుడ్డోల్ల పాపయ్య, లక్ష్మణ్ గౌడ్, శ్రీకాంత్, మారోల్ల సతీష్, సునీల్, సిద్దు, అభిలాష, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 49

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్