డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు

By Ramesh
On
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

డా. బి .ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ భారత, భారత రత్న డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఫలాలు అందరికి అందిన రోజే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని అన్నారు.భారత దేశంలో స్వాతంత్ర్యనికి పూర్వం వేలాది సంవత్సరాలుగా అణచివేతకు గురైనా అణగారిన వర్గాల వారికి భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి బడుగు బలహీన వర్గాల వారికి సామాజిగా ,రాజకీయ న్యాయం చేసిన మహనీయుడు డా బి ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన రాజ్యంగం ద్వారా కల్పించిన హక్కులు ఫలాలు అర్హులైన వారికి అందేలా అందరు భాగస్వాములు అయ్యి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అప్పుడే అంబేద్కర్ ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ యువ జన సమితి జిల్లా అధ్యక్షుడు పాండు, మల్లేష్ నాయకులు శశికాంత్, సాయి వరాల, రాము, తదితరులు పాల్గొన్నారు.

Views: 12
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..