డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు

By Ramesh
On
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

డా. బి .ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ భారత, భారత రత్న డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఫలాలు అందరికి అందిన రోజే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని అన్నారు.భారత దేశంలో స్వాతంత్ర్యనికి పూర్వం వేలాది సంవత్సరాలుగా అణచివేతకు గురైనా అణగారిన వర్గాల వారికి భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి బడుగు బలహీన వర్గాల వారికి సామాజిగా ,రాజకీయ న్యాయం చేసిన మహనీయుడు డా బి ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన రాజ్యంగం ద్వారా కల్పించిన హక్కులు ఫలాలు అర్హులైన వారికి అందేలా అందరు భాగస్వాములు అయ్యి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అప్పుడే అంబేద్కర్ ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ యువ జన సమితి జిల్లా అధ్యక్షుడు పాండు, మల్లేష్ నాయకులు శశికాంత్, సాయి వరాల, రాము, తదితరులు పాల్గొన్నారు.

Views: 13
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం.. టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం.. అధికలోడే ప్రమాదానికి ప్రధాన కారణం.. మల్ వద్ద సాగర్ హైవేపై అధికలోడుతో ఒరిగిన టిప్పర్.. రంగారెడ్డి జిల్లా, యాచారం,...
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి