డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు

By Ramesh
On
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

డా. బి .ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ భారత, భారత రత్న డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఫలాలు అందరికి అందిన రోజే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని అన్నారు.భారత దేశంలో స్వాతంత్ర్యనికి పూర్వం వేలాది సంవత్సరాలుగా అణచివేతకు గురైనా అణగారిన వర్గాల వారికి భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి బడుగు బలహీన వర్గాల వారికి సామాజిగా ,రాజకీయ న్యాయం చేసిన మహనీయుడు డా బి ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన రాజ్యంగం ద్వారా కల్పించిన హక్కులు ఫలాలు అర్హులైన వారికి అందేలా అందరు భాగస్వాములు అయ్యి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అప్పుడే అంబేద్కర్ ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ యువ జన సమితి జిల్లా అధ్యక్షుడు పాండు, మల్లేష్ నాయకులు శశికాంత్, సాయి వరాల, రాము, తదితరులు పాల్గొన్నారు.

Views: 11
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం మత్తులో దాడులు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే సూచించాం, ప్రజల భద్రత మా ప్రథమ కర్తవ్యము. ఇటువంటి...
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..